-
అటెన్షన్ ప్లీజ్: ఏపీ టెన్త్- 2021 పబ్లిక్ పరీక్షల్లో కేవలం 7 పేపర్లే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సెస్సీ 2021 పబ్లిక్ పరీక్షలను ఏడు పేపర్లుగా నిర్వహించనున్నారు...
-
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 17వ తేదీ నుంచి మే 26 వరకు పరీక్షలు జరపనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ ఫిబ్రవరి 9న ప్రకటించింది.
-
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 7 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫిబ్రవరి 3న వెల్లడించారు.
వీడియో ట్యుటోరియల్స్
స్టడీ మెటీరియల్, బిట్బ్యాంక్ & గైడెన్స్
స్డడీ మెటీరియల్
పాఠ్యాంశాల వారీగా స్టడీ మెటీరియల్, బిట్బ్యాంక్ & టెక్ట్స్ బుక్స్ (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ)